3 March 2017

ప్రముఖ సౌదీ అరేబియా ఉదారవాద కాలమిస్ట్ ఖలాఫ్ అల్- హర్బి దృష్టిలో భారత దేశం ప్రపంచంలో గొప్ప మత సామరస్య దేశం


In his latest column in 'Saudi Gazette', he heaps praises over భారతదేశం ఒక మత సామరస్యత లేని దేశం అనే వారు తప్పక చదవలసిన వార్త.
వివిధ అంశాలపై స్వేచ్చగా తన  అభిప్రాయాలు వెల్లడించి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖునిగా కొనియాడబడుతున్న  సౌదీ అరేబియా ఉదారవాద కాలమిస్ట్ మరియు ఆలోచనాపరుడు అయిన ఖలాఫ్ అల్- హర్బి  దృష్టిలో భారత దేశం భూమిపై కొనియాడదగిన మత సామరస్యాతను  పాటించే దేశం.
ఇటివల 'సౌదీ గెజిట్' లో తన తాజా కాలమ్  “ఏనుగుల సవారీలు కలిగిన ఒక దేశం - భారత దేశం” రాస్తూ భారత దేశం ను  100 బాషలు,  100 మతాలు కలిగి మత సామరస్యం పాటించే  దేశం గా అభివర్ణించాడు. ఒక దృడమైన, అబివృద్ది చెందిన దేశంగా భారత దేశం వర్ధిల్లుతుంది మరియు  అక్కడ గుండు సూది నుండి అంగారక గ్రహం వెళ్ళే రాకెట్ వరకు అన్ని తయారు చేయబడతాయి. ప్రపంచo అసహనం గురించి ఎలా మాట్లాడిన భారతదేశం, మత సామాజిక, రాజకీయ లేదా వర్గ తేడాలు లేకుండా సహనం మరియు శాంతియుత సహజీవనo నేర్పిన పురాతన మరియు అత్యంత ముఖ్యమైన పాఠశాల గా  ఉంది.  
మన మనస్సులలో వాస్తవం తో   సంబంధం లేకుండా  భారతదేశం పేదరికం మరియు వెనుకబడిన దేశం గా ఉంది. కాని ఇది భారత దేశం యొక్క నిజమైన చిత్రం కాదు. మనం
నూనె శకం ముందు పేదగా ఉన్నప్పుడు, మన మనస్సుల్లో భారతదేశం యొక్క చిత్రం గొప్పతనానికి  మరియు నాగరికత కు చిహ్నం గా ఉందేది  కానీ మన  ఆర్థిక పరిస్థితులు  మెరుగుపడిన తర్వాత పేదరికం, వెనుకబాటుతనం కలిగిన దేశం గా భారతదేశం యొక్క చిత్రం మారింది.

మనకు  వివేచన  ఉంటే, మనము భారతదేశం యొక్క గొప్పతనo లేదా  దారిద్ర్యo ను  అర్ధం చేసుకోనేవారము. భారత ప్రజలు భయం లేదా ఆత్రుత మొదలైన ఏ భావన లేకుండా విరుద్ధమైన ఆదర్శాలు మరియు ఆలోచనలు కలిగి ఉన్నారు. భారతదేశం యొక్క అపారమైన జన సామర్థ్యాన్ని చూచి మనము ముగ్ధులయ్యేవారము.

 మనము అందరు  అరబ్బులను  ఒక గొప్ప ప్రయోగంలో భాగంగా భారతదేశం లో చేర్చిన  వారు ఒక మానవ సముద్రంలో మునిగే వారు. బిన్న జాతీయ పోకడలు మరియు మత తీవ్రవాదాన్ని అనుసరించే వారు కాదు మరియు ప్రపంచంలో తమ సోదరులు  మరియు సోదరీమణులను గౌరవించే వారు. 

వైవిధ్యబరిత ఆలోచనలు మరియు నమ్మకాలు సహజీవన భారతీయ సంస్కృతి యొక్క DNA లో ఉన్నాయి. "భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద మరియు అతి పురాతన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా ఉంది. భారత దేశం లో   మతాలు లేదా జాతుల మద్య భారీ వ్యత్యాసాలు  ఎన్నడూ లేవు. భారత దేశంకు  దాని పేద ప్రజల పట్ల  ఏహ్య భావము లేదా దాని గొప్ప పౌరుల పట్ల ద్వేషం లేదు. ఇది మహాత్మా గాంధీ జన్మించిన దేశం మరియు అదే సమయంలో బ్రిటీష్ కాలనీ వాసులు కలిగిన దేశం . "

"భారత ప్రజలు అనేకరంగాలలో గణతి పొందారు. వారు గొప్ప వ్యక్తులు. ఎవరూ నిజాన్ని తిరస్కరించలేరు ఒక్క  అసూయపడే లేదా వారు తప్ప."

"భారతదేశం లో పర్యటించే  అరబ్బులు భారతీయులను కలుషితం చేసి వారి మత మరియు జాతి పరమైన తేడాలు గుర్తు చేస్తారు. వారి మతపరమైన మరియు జాతి అసమానతలు   గుర్తు చేసి భారతీయులను ఇతరులను చంపే వారిగా  అనవచ్చు కాని  భారత దేశ ప్రజలు  కొనియాడదగిన మత సామరస్యాతను  పాటించే వారు.
.


No comments:

Post a Comment