25 February 2022

పశువులలో ఒక పాఠం A Lesson in Cattle

  




 


1400 సంవత్సరాల క్రితం ప్రజలు చనుమొనల దగ్గర ఉన్న తెల్లటి కొవ్వు నుండి పాలు వస్తాయని భావించారు. అయితే ఈరోజు అది అబద్ధమని తేలింది 

క్షీర గ్రంధి అనేది మానవులలో మరియు ఇతర క్షీరదాలలో ఒక ఎక్సోక్రైన్ గ్రంధి, ఇది యువ సంతానాన్ని పోషించడానికి పాలను ఉత్పత్తి చేస్తుంది. క్షీరదాలు తమ పేరును లాటిన్ పదం మమ్మా, "రొమ్ము" నుండి పొందాయి.- వికీపీడియా

క్షీర గ్రంధులలో పాలు ఉత్పత్తి అవుతాయి, ఇవి రక్త ప్రవాహం నుండి నేరుగా పోషకాలను పొందుతాయి; రక్త ప్రవాహం జీర్ణవ్యవస్థ నుండి పోషకాలను పొందుతుంది. ఇది ఇటీవలే తెలిసింది, అయితే దీనిని 1400 సంవత్సరాల ముందు దివ్య ఖురాన్‌లో తెలుపబడింది

“మీకు  పశువులలో కూడా మీకు ఒక గుణపాఠo ఉన్నది, వాటి గర్భం లో పేడ, రక్తానికి మద్య ఉన్న ఒక వస్తువును మేము మీకు త్రాగిస్తాము. అంటే స్వచమైన పాలు. అది త్రాగేవారికి ఎంతో కమ్మనిది.”-దివ్య ఖురాన్ 16:66.

ఇది సరైనదని ఈ రోజు మనకు తెలుసు. దివ్య ఖురాన్‌లో తప్పులు లేవు

1400 సంవత్సరాల క్రితం జీవించిన నిరక్షరాస్యుడు అయిన వ్యక్తికి  పాలు ఎక్కడ నుండి వస్తాయో ఎలా తెలుసుకోగలిగాడు?

ఆవు పాలలో 88% నీరు ఉంటుంది. పాలు మరియు నీరు అనే పదాన్ని 88 అక్షరాలతో వేరు చేసినట్లు తేలింది.

సాధారణంగా  పాలు 87.7% నీరు, 4.9% లాక్టోస్ (కార్బోహైడ్రేట్), 3.4% కొవ్వు, 3.3% ప్రోటీన్ మరియు 0.7% ఖనిజాలుకలిగి ఉందును

దివ్య ఖురాన్ 16:65-66లోని నీరుమరియు పాలుఅనే పదాలను 88 అక్షరాలతో వేరు చేసినట్లు తేలింది. 

1400 సంవత్సరాల క్రితం జీవించిన నిరక్షరాస్యుడికి పాలలోని నీటి కూర్పు గురించి ఎలా తెలుసు?

No comments:

Post a Comment