ప్యూ రీసెర్చ్ సెంటర్ తన “ది ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్” అధ్యయనంలో 2050 నాటికి ఇస్లాం ప్రపంచంలో అత్యధికంగా అనుసరించే ధర్మం గా మారుతుందని అంచనా వేసింది.
కాని ప్రపంచంలో ఒక ప్రాంతంలో ముస్లిం జనాభా తగ్గుతుందని భావిస్తున్నారు. 2010లో, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ముస్లిం జనాభా 61.7 శాతంగా ఉంది, 2050 నాటికి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 52.8 శాతానికి తగ్గుతుందని అంచనా.
యూరప్లో ముస్లిం జనాభా 2010లో ఉన్నట్లే 2050లో కూడా 2.7 శాతంగా ఉంటుందని అంచనా.
ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం, 2050 నాటికి, ఇస్లాం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా మారుతుంది.
2050
నాటికి హిందూ మతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద మతంగా అవతరించే దిశగా పయనిస్తోంది.
ప్యూ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం,
ప్రపంచ
హిందూ జనాభా 34 శాతం పెరుగుతుంది,
ఫలితంగా
1.4
బిలియన్ల మంది హిందువులు అవుతారు.
2050 నాటికి, ప్రపంచ మొత్తం జనాభాలో హిందూ మతం 14.9 శాతం ఉంటుంది,
2050 నాటికి క్రైస్తవ మతం 31.4 శాతం మరియు ఇస్లాం 29.7 శాతం ఉంటుంది.
భారతదేశం ఇండోనేషియాను అధిగమించి
అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంగా మారుతుందని కూడా అధ్యయనం పేర్కొంది.
2050 నాటికి,
భారతదేశంలో
ముస్లింలు 18 శాతం జనాభా తో అతిపెద్ద మైనారిటీగా
మారతారు,
హిందువులు
77
శాతంతో
మెజారిటీగా ఉంటారు.
No comments:
Post a Comment