30 January 2024

2024 లోక్‌సభ ఎన్నికలు 2024 LS polls

 


 


2024 లోక్‌సభ ఎన్నికలలో 47 కోట్ల మంది మహిళలతో సహా 96 కోట్ల మంది పౌరులు ఓటు వేయడానికి అర్హులు

 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతదేశం అంతటా 12 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు.

 

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు లో  ఓటు హక్కు కలిగిన వారు 1.73 కోట్ల మంది.

 

18వ లోక్‌సభ సభ్యుల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నారు.

 

2019 ఎన్నికల్లో 91.20 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

 

ఓటర్ల జాబితాలో నమోదైన మొత్తం ఓటర్లలో దాదాపు 18 లక్షల మంది వికలాంగులు.

 

తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం ఓటింగ్‌ నమోదైంది.

 

గత పార్లమెంటు ఎన్నికల్లో ఇది 67 శాతం.

 

 

సౌజన్యం:PTI ఇన్‌పుట్‌లతో

 

No comments:

Post a Comment